episode 5

"నికు ఏమైనా డౌట్స్ ఉంటే నా లాయర్ ద్వారా మాట్లాడాలి నన్ను ఇన్ని గంటలు ఉంచటం అన్యాయం"అంది సమంత.
నిజానికి ఆమెని బాగానే చూసింది మధుర.
"అతను ఎవరు"
"కరాచీ లో బిజినెస్ మాన్,ఖాన్"అంది సమంత.
"మా వాళ్ళు టు years నుండి ఫల్లో అవుతున్నారు ఏజెంట్ అని అనుమానం"అంది మధుర.
"అయితే అరెస్ట్ చెయ్యి"
"ఒకవేళ తప్పు అయితే మేము దెబ్బ అవుతాం,నికు Xtra విషయాలు తెలుస్తాయి అని"అంది మధుర.
సమంత కి వల్లు మండింది.
తన నంబర్ ఇచ్చి వదిలేసింది మధుర.
&&&&&
"అది మనకు కావాలి"చెప్పాడు ఆర్మీ చీఫ్.
"మనకెందుకు"అన్నాడు pa.
వాళ్ళు కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నారు.
"అది మనదే"
&&&
ప్రియ ఉదయమే నిద్ర లేచి పక్కనే ఉన్న తండ్రి నీ చూసి జరిగింది గుర్తు చేసుకుంది.
ఆమె ముఖం సిగ్గుతో కంది పోయింది.
లేచి బాత్రూం లో దూరింది.బయటకి వచ్చే సరికి మోహన్ ఇంకా లేవలేదు,వదిన రూమ్ లోకి వెళ్ళింది ప్రియ.
"ఈ రోజు ఏమిటి"అంది శిరీష.
"హిమాలయాలు"అంది ప్రియ.
ముగ్గురు కార్ మాట్లాడుకుని గుల్మార్గ్, సొనమర్గ్ అంటూ బయలుదేరారు.
చాలా కార్ లు వెళ్తున్నాయి.ప్రియ తండ్రి ని చూడనట్టు ఉంటోంది.
మధ్యలో గ్రామాలు వచ్చినపుడు కార్ ఆపించి దిగింది ప్రియ.
ఇళ్ల డోర్స్ మీద పాక్ అని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.
నెమ్మదిగా కార్ వెళ్తుంటే ఫోటోస్ తీసుకుంటున్నారు ప్రియ,శిరీష.
ఈలోగా crpf ట్రక్ వాళ్ళని దాటి ముందుకు వెళ్ళింది , రెండిటి మధ్య గాప్ హాఫ్ కిలోమీటర్ ఉంది.
ట్రక్ కి ఎదురుగా వచ్చిన కార్ ట్రక్ ను కొట్టింది.లోపల ఉన్న సూసైడ్ బాంబర్ కార్ బాంబ్ పెల్చేసరికి పెద్ద శబ్దం తో ట్రక్ పేలిపోయింది.
ప్రియ ,శిరీష షాక్ తిన్నారు. వాళ్ళ కార్ దూరం గా ఆగింది.బ్లాస్ట్ చూసిన వాళ్ళు ఫోన్ లు చేయటం తో ఈ న్యూస్ గంట లో దేశం మొత్తం టీవీ ద్వారా తెలుసుకున్నారు.
ప్రియ శిరీష వెనక్కి శ్రీనగర్ వెళ్లిపోయారు.
వాళ్ళు హోటల్ కి వెళ్లేసరికి శ్రీనగర్ లో army మొదలు అయింది.
"జమ్ము శ్రీనగర్ హై వే క్లోజ్ చేశారు"చెప్పాడు రిసెప్షన్ లో ఉన్న పెద్దమనిషి.
"ఇరుక్కు పోయాం"అన్నాడు మోహన్.
శిరీష, ప్రియ షాక్ అయ్యారు.

No comments:

Post a Comment